సమైఖ్యవాదుల టి.వి. చానల్స్ ని చూడకండి. వాళ్ళ న్యూస్ పేపర్స్ చదవకండి. ముఖ్యంగా ఈనాడు, సాక్షి. "ఈనాడు" దశాబ్దాలుగా జనాన్ని పిచ్చివాళ్ళను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే రాజశేఖర్ రెడ్డి వీడి ముడ్డికి బాగా వాతలు పెట్టాడు. నత్తి లగడపాడి గాడు నిరాహారధీక్ష చేయలేక హాస్పిటల్ నుండి పారిపోయి నప్పుడు ఈనాడు లగడపాటి "అదృష్యం" అని రాసింది.కానీ "వార్త" మాత్రం లగడపాటి "పరార్" అని రాసింది. రెండింటిలో ఏది కరెక్ట్. నిజానికి లగడపాటి పారియాడుకదా. అదృష్యం అని రాస్తే వాడ్ని ఎవరైనా కిడ్నాప్ చేసారేమో అని ప్రజలు భావించే అవకాశం ఉంది.
డాక్టర్లు తెలంగాణా కి సపోర్టుగా ఉద్యమిస్తున్నారని వీడు ఆరోగ్యశ్రీలో డాక్టర్ల అవకతవకలు అని న్యూస్ ప్రచురించాడు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన 8౦౦ కోట్లలో తెలంగాణాకి 2౦ కోట్ల మాత్రమే ఇచ్చి మిగతాది ఆంధ్రా ప్రాంతం వాళ్ళు బొక్కేశారు. ఇంత దారుణం జరిగితే "ఈనాడు" మాత్రం మొదటి పేజీలో కార్ల ధరలు పెరిగాయనే వార్త ప్రచురించి లోపలి పేజీలో 8౦౦కోట్ల గురించి ప్రచురించింది.
తెలంగాణాలో వేల ఎకరాల భూమిని ఆక్రమించాడు. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయ్. మన ప్రాంతంలో మన భూమిని ఆక్రమించి సామ్రాజ్యాన్ని నిర్మించి వీడు మనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడు.
ఇది మన లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ కుటిల నీతి. తెలంగాణా ప్రజలకు సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే ఇంలాంటి పేపర్లు కొనడం మానేయండి. సమైఖ్యవాదుల టి.వి. చానల్స్ ని చూడకండి. వాళ్ళ న్యూస్ పేపర్స్ చదవకండి.
No comments:
Post a Comment