दम निक्ले इस देश के खातिर- बस इतना अर्मान है- एक बार इस राह मे मरना- सौ जन्मो के सम्मान है***"ప్రాంతం వారీ రక్షణ పనికిరాదు అన్నప్పుడు, ప్రత్యేకంగా రాజ్యం పాలుగోరఢం తప్పదు."-కాళోజి.***"ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం- ఇంకానా? ఇకపై సాగదు".-శ్రీశ్రీ ****"వందనాలు వందనాలమ్మో నాబిడ్డలు.... దిక్కుచూపే చుక్కలైనారా నా బిడ్డలు..."***"కన్నీళ్ళలోను- నీళ్ళను దర్శించే మా జీవితం మీకర్దం కాదు-మీ కవిత్వం మాకర్దంకాదు-తమిళ తంబికి భయపడి -మా నగరానికి వలసవచ్చిన వాడా-నగరం మాదే-భాగ్యం మీదయింది"(నల్లవలస)"***"బడినీది-భాష నీది-భాధ మాత్రమే నాది-నా భాషలో బడి లేదు-బడిలో మా అమ్మ పలుకు లేదు- నా భాషను ధ్వంసంచేసి నీ భాషకు అధికారమిచ్చావ్-భాషను కోల్పోయి బానిసలమయ్యాం"***मै अकेला हि चल्ता गया- जाने बे मन्जिल् -लोग आते गये -और कार्वा बनता गया***"ఒక కల్పిత దేహం-రెండు ఆత్మలు-ఒక ఒర-రెండు కత్తులు (సోయి) కొల్లగొట్టిన వనరుల జాడ పాముపడగల నీడల్ల వాడిపోతున్న పచ్చటి బతుకులు రెండు అసమ సమాజాల పొత్తు రెండు ఆత్మల దేహం ముక్కలవక మానదు (ఒక యానాది మనాది) "***"జై"లు, జైలు,"జై"లు "జై"లు కొడితే జైలు- జైలు కెడితే "జై"లు- జైలులో మళ్ళీ "జైజై"లు.- "జైజై"లలో ఖైదీ ఐన జైలు. --వేణు సంకోజు." "యువతరం శిరమెత్తితె-నవతరం గళమెత్తితె-ఈ లోకమే మారిపోదా-ఈ చీకటే మాసిపోదా"--నార్ల చిరంజీవి********వలసవాదికి ప్రశ్న-->"నా కాళ్ళకింది పంటపొలాల్ని అగ్గువ సగ్గువకు కొని-ముక్కలుచేసి అమ్మినప్పుడు యాడబోతివిరా-జిల్లాను పేజీలు పేజీలుగా పాపినప్పుడు యాడవోతివే మాయమ్మ-ఊరిని తుకుడలు తుకుడలుగా లారీల కెక్కించినప్పుడు యాడవోతివే... మన నేల ఒకటే మన జాతి ఒకటే అయితే-మన బతుకులొక్కతీర్గ ఎందుకు లెవ్వురా అయ్య- మన తల్లి ఒకటే అయితే-మాతృస్తన్యం మాకెందుకు దొరకదురా"***సామ్రాజ్యపు దండయాత్రలో- సామాన్యుల సాహసమెట్టిది?" --శ్రీశ్రీ*** "గింత ఇల్లు అలికిలేదు గని దేశమంత మాదేనంట- శేతికొక్కపైసరాదుగని బ్యాంకు రునాలన్ని మాకేనంట- మీద మొగులును,కింద బూదేవిని శెర్లనీల్లను, నీల్లల్లశాపను- శెట్ల పూలను, పూలసుట్టు పురుగుల్ని సూశిపెరిగినం- గంద్కె మీకండ్లకు పురుగులైనం గాదుండి" *** "వచ్చినవాడు వ్యాపారమయుడు- ఆంధ్రప్రస్త నిర్మాణంలో విశ్వకర్మ మాయగాడు హుసేన్ సాగర్ దరిదాపులో- విగ్రహాలన్నీ మీవి శవాలన్నీ మావి" *** "కాలం పొడుగూత తెలంగాణల బువ్వ కోసం లొల్లి- భూమికోసం లొల్లి లొల్లికేతల్లి అయిన తెలంగాణ మొదలు పెట్టిన లొల్లి- కండ్ల ముంగల గంగమ్మ వోతంటె- పాతాలగంగమ్మను బొక్కెవేసి చేదుకొనే చోద్యం మాది" *** జగన్నాథ రథచక్రాలు మా నేలమీద దిగనే లేదు- భగీరథాలు మా నదుల్ని దారిమళ్ళించాయి- తెలుగుతల్లి తన కలశాన్ని మా నేలమీద ఒంపనేలేదు- ఓ నీటి పారుదలా నీ రాస్తా కోస్తాకే- నిజం దేవుడెరుగు నీరు కోస్తానెరుగు- పల్లం ఒక నెపం మాత్రమే"

Don`t buy eenadu

సమైఖ్యవాదుల టి.వి. చానల్స్ ని చూడకండి. వాళ్ళ న్యూస్ పేపర్స్ చదవకండి. ముఖ్యంగా ఈనాడు, సాక్షి. "ఈనాడు" దశాబ్దాలుగా జనాన్ని పిచ్చివాళ్ళను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే రాజశేఖర్ రెడ్డి వీడి ముడ్డికి బాగా వాతలు పెట్టాడు. నత్తి లగడపాడి గాడు నిరాహారధీక్ష చేయలేక హాస్పిటల్ నుండి పారిపోయి నప్పుడు ఈనాడు లగడపాటి "అదృష్యం" అని రాసింది.కానీ "వార్త" మాత్రం లగడపాటి "పరార్" అని రాసింది. రెండింటిలో ఏది కరెక్ట్. నిజానికి లగడపాటి పారియాడుకదా. అదృష్యం అని రాస్తే వాడ్ని ఎవరైనా కిడ్నాప్ చేసారేమో అని ప్రజలు భావించే అవకాశం ఉంది.

డాక్టర్లు తెలంగాణా కి సపోర్టుగా ఉద్యమిస్తున్నారని వీడు ఆరోగ్యశ్రీలో డాక్టర్ల అవకతవకలు అని న్యూస్ ప్రచురించాడు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన 8౦౦ కోట్లలో తెలంగాణాకి 2౦ కోట్ల మాత్రమే ఇచ్చి మిగతాది ఆంధ్రా ప్రాంతం వాళ్ళు బొక్కేశారు. ఇంత దారుణం జరిగితే "ఈనాడు" మాత్రం మొదటి పేజీలో కార్ల ధరలు పెరిగాయనే వార్త ప్రచురించి లోపలి పేజీలో 8౦౦కోట్ల గురించి ప్రచురించింది.

తెలంగాణాలో వేల ఎకరాల భూమిని ఆక్రమించాడు. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయ్. మన ప్రాంతంలో మన భూమిని ఆక్రమించి సామ్రాజ్యాన్ని నిర్మించి వీడు మనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడు.
ఇది మన లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ కుటిల నీతి. తెలంగాణా ప్రజలకు సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే ఇంలాంటి పేపర్లు కొనడం మానేయండి. సమైఖ్యవాదుల టి.వి. చానల్స్ ని చూడకండి. వాళ్ళ న్యూస్ పేపర్స్ చదవకండి.

No comments:

Post a Comment