మై అకేలా హీ చలా ధా
జానీ బే మంజిల్
లోగ్ ఆతే రహే
ఔర్ కార్వా బన్ తా గయా
అని సాద్వీ లుధియానీ చెప్పినట్లు ఇప్పుడు ఒకరి వెంట ఒకరం తెలంగాణా ఉద్యమంలో ముందున్నాం.
ఉద్యమంలో భాగంగా నిరసన నిరాహార ధీక్షలు చేస్తున్నాం. తెలంగాణాలో ఏ టెంటుకింద చూసినా ధీక్షలో ఉన్న ఉధ్యమకారులే. ఒకరిని లేపితే ఐదుగురం కూర్చుంటాం. ఆ ఐదుగుర్ని లేపితే వందలు వేలు కూర్చుంటాం. ఎందుకంటే ఇది ఎలాంటి స్వార్ధంలేని స్వఛ్చమైన ఆత్మగౌరవ పోరాటం. 1905 నాటి వందేమాతర ఉధ్యమంకన్నా లక్షరెట్ల తీవ్రం మా ఉద్యమం. వందేమాతరం అనే పదానికి ఎంత శక్తి ఉందో జై తెలంగాణా అనే నినాదానికి అంతకంటే ఎన్నో రెట్లు శక్తి ఉంది. ఈ ఉద్యమంలో చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా అందరం పాల్గొంటాం.
we all are with you
ReplyDeleteJAI TELANGANA....JAI,JAI TELANGANA.
K.V
Thank you K.V.
ReplyDelete